భారత్-పాక్ చర్చల ప్రక్రియ పునరుద్ధరణకు సమ్మతం
- Friday, April 30, 2010, 4:15
- State
- 57 views
- Add a comment
సార్క సదస్సులో భాగంగా భూటాన్ రాజధాని థింపూలో భారత్, పాకిస్థాన్ దేశాల ప్రధానమంత్రుల మధ్య జరిగిన కీలక భేటీ ఆశించిన ఫలితాన్ని ఇచ్చింది. ఇకపై ఇరు దేశాల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం చర్చల ప్రక్రియను పునరుద్ధరించాలని నిర్ణయించారు. ముంబై దాడుల నేపథ్యంలో ఈ చర్చలు ఆగిపోయిన విషయం తెల్సిందే.
About the Author
Write a Comment
Gravatars are small images that can show your personality. You can get your gravatar for free today!